కామారెడ్డి జిల్లా కేంద్రంలో జల సాధన సమితి ఆధ్వర్యంలో గోదావరి జలాలను కామారెడ్డికి తరలించాలనే డిమాండ్ తో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 20, 21, 22 ప్యాకేజీల కింద చేపట్టిన పనులు నిలిచిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే పనులు ప్రారంభించాలని తీర్మానించారు. గత 20 ఏళ్లుగా గోదావరి నీళ్ల కోసం ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని వక్తలు విమర్శించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now